Monday, 28 March 2022

ఏపీ స్కూళ్లలో ఇక ఈ-అటెండెన్స్-టీచర్లకు మొబైల్ యాప్-అందులోనే విద్యార్ధులకూ

ఏపీలో విద్యాసంస్కరణలు చేపడుతున్న వైసీపీ సర్కార్ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి, అమ్మఒడితో హాజరుశాతాన్ని పెంచుతున్న సర్కార్.. ఇప్పుడు టీచర్లతో పాటు విద్యార్ధులు కూడా స్కూళ్లకు ఠంచనుగా హాజరయ్యేలా చూసేందుకు యాప్ ల సాయం తీసుకుంటోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ యాప్ లు త్వరలోనే పూర్తిస్దాయిలో అమల్లోకి రానున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ODHiEel
https://ift.tt/uEJhCoO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour