ఏపీలో విద్యాసంస్కరణలు చేపడుతున్న వైసీపీ సర్కార్ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి, అమ్మఒడితో హాజరుశాతాన్ని పెంచుతున్న సర్కార్.. ఇప్పుడు టీచర్లతో పాటు విద్యార్ధులు కూడా స్కూళ్లకు ఠంచనుగా హాజరయ్యేలా చూసేందుకు యాప్ ల సాయం తీసుకుంటోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ యాప్ లు త్వరలోనే పూర్తిస్దాయిలో అమల్లోకి రానున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ODHiEel
https://ift.tt/uEJhCoO
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment