Saturday, 5 March 2022

ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ తమిళిసై అసంతృప్తి : అధికారం ఉన్నా - అందుకే..!!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (7వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం ఆనవాయితీగా వస్తోంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ సారి గవర్నర్ స్పీచ్ లేకుండానే సమావేశాల నిర్వహణకు నిర్ణయించింది. అయిదు నెలల జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు కావటంతో.. గవర్నర్ ప్రసంగం లేదని చెబుతున్నారు. దీని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JHrYMi9
https://ift.tt/zfmFOpt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour