Sunday, 27 March 2022

పాకిస్థాన్‌ను 3 ఎలుకలు దోచాయి! నాపై కుట్రలు: ఇమ్రాన్ ఖాన్, అవిశ్వాసానికి ముందు కీలక స్పీచ్

ఇస్లామాబాద్: అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనే ముందు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లో భారీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు స్వార్థపరులైన రాజకీయ నాయకులు, సైన్యాధికారులు కలిసి తనను పదవి నుంచి తప్పించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. పాక్ అసెంబ్లీలో సోమవారం ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dTBWaqH
https://ift.tt/16TYuRC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour