Sunday, 20 March 2022

లీటర్ డీజిల్‌పై రూ.25 పెంపు..వాటికి మాత్రమే వర్తింపు: ఆ వాతకూ రెడీ

న్యూఢిల్లీ: రష్యా ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి కొనసాగుతున్న యుద్ధం ప్రభావం- క్రూడాయిల్‌ సరఫరాపై తీవ్రంగా పడింది. క్రూడాయిల్ ప్రొడక్షన్, షిప్పింగ్ సంక్షోభం ఏర్పడటం వల్ల అంతర్జాతీయంగా వాటి రేట్లు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లను దాటిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత ఆ ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. 110 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KsQ9A7a
https://ift.tt/vrb3x7z

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour