ఉక్రెయిన్పై రష్యా యుద్ద కాండ కొనసాగుతోంది. పబ్లిక్ ప్లేసులు, స్కూళ్లపై కూడా దాడులకు తెగబడుతుంది. ఉక్రెయిన్పై దాడులు ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినా.. రష్యా లెక్కచేయడం లేదు. గురువారం ఉక్రెయిన్పై దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఖార్కివ్ వెలుపల ఉన్న నగరమైన మెరెఫాలో ఒక స్కూల్, సాంస్కృతిక కేంద్రంపై రష్యా సైనిక దళాలు కాల్పులు జరిపాయి. {image-putin-1647542168.jpg
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XgeufCt
https://ift.tt/iTtJeEm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment