Wednesday, 9 March 2022

వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ కీలక భేటీ - 2024 కి దిశా నిర్దేశం : మంత్రివర్గం పైనా..!!

ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోనే వచ్చే ఎన్నికలకు కార్యాచరణ సిద్దం చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా రేపు (11వ తేదీన) ప్రవేశ పెట్టే బడ్జెట్ ద్వారా నవరత్నాలకు మరింత ప్రాధాన్యతతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా రాజకీయంగానూ ఈ సమావేశాల్లోనూ ప్రభుత్వం మీద చేస్తున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/96LCDfc
https://ift.tt/BLU78xn

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour