Tuesday, 22 February 2022

UP polls: 4వ దశ ఎన్నికల పోలింగ్, 59 అసెంబ్లీ స్థానాల్లో 624 మంది పోటీ, ప్రముఖులు వీరే

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాల్గవ దశ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 9 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మొత్తం 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫిలిబిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lETwXBP
https://ift.tt/dpFKZGa

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour