న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తున్న క్రమంలో అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే వెయ్యి మందికిపైగా విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/q7gwNEo
https://ift.tt/40wLbrD
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment