సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మరో కీలక ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. భూ పరిశీలన ఉపగ్రహం రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ (ఈఓఎస్-4)ను ఇస్రో సోమవారం రోదసిలోకి ప్రవేశపెట్టనుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈనెల 14న ఉదయం 5 గంటల 59 నిమిషాలకు..రాకెట్ దూసుకెళ్లనుంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lT3qOko
https://ift.tt/7vxO08M
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment