Sunday, 6 February 2022

Pic Talk: ఇదీ ఈ దేశంలో దాగిన అందం: షారుఖ్ ఖాన్ ఫొటో వైరల్

ముంబై: ప్రఖ్యాత గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ పార్థివ దేహానికి అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు లతా మంగేష్కర్‌కు తుది వీడ్కోలు పలికారు. ఆమె పార్థివదేహానికి నివాళి అర్పించారు. లత సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ చేతుల మీదుగా అంత్యక్రియలు సాగాయి. హృదయనాథ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8Z1nkyS
https://ift.tt/j7VEguz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour