Tuesday, 8 February 2022

హుందాయ్ పాకిస్థాన్ వివాదం: దక్షిణ కొరియాకు సమన్లు, విదేశాంగ మంత్రికి ఫోన్, విచారం

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ పాకిస్థాన్ వివాదంలో చిక్కుకుంది. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసిన పోస్టు తీవ్ర దుమారాన్ని రేపింది. హ్యుందాయ్ పాకిస్థాన్ పోస్టుకు వ్యతిరేకంగా భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం (Kashmir Solidarity Day) సందర్భంగా హ్యుందాయ్ పాకిస్థాన్ పోస్ట్‌ చేయడం ఆందోళనకు దారితీసింది. అంతేగాక,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZH5moyG
https://ift.tt/HVwpivm

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour