Monday, 28 February 2022

ఐక్యరాజ్య సమితి ఎమర్జెన్సీ భేటీలో భారత్ వైఖరి ఇదే: ఉక్రెయిన్ వైపే.. మానవతా దృక్పథంతో

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర రూపాన్ని దాల్చిన యుద్ధాన్ని నివారించడానికి ఏకంగా ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఇదివరకే పలుమార్లు అత్యవసరంగా సమావేశమైంది. శాశ్వత, సభ్య దేశాలు తమ గళాన్ని వినిపించాయి. వాదనలను వినిపించాయి. ఆయా దేశాలన్నీ రష్యాను తప్పు పట్టాయి. ఆర్థిక పరకమైన ఆంక్షలను విధించాల్సి ఉంటుందని తీర్మానించాయి. ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా సమావేశం కావాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8Oh0GcP
https://ift.tt/KAVxdj5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour