వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర రూపాన్ని దాల్చిన యుద్ధాన్ని నివారించడానికి ఏకంగా ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఇదివరకే పలుమార్లు అత్యవసరంగా సమావేశమైంది. శాశ్వత, సభ్య దేశాలు తమ గళాన్ని వినిపించాయి. వాదనలను వినిపించాయి. ఆయా దేశాలన్నీ రష్యాను తప్పు పట్టాయి. ఆర్థిక పరకమైన ఆంక్షలను విధించాల్సి ఉంటుందని తీర్మానించాయి. ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా సమావేశం కావాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8Oh0GcP
https://ift.tt/KAVxdj5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment