ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ పోరులో భాగంగా చేపట్టిన ఛలో విజయవాడ అంచనాలకు మించి విజయవంతం కావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మొదట్లో ఆంక్షలు పెట్టి ఆ తర్వాత పరిస్ధితిని గమినించి ఉద్యోగుల్ని విజయవాడలోకి వదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎల్లండి నుంచి ఉద్యోగులు ప్రారంభించబోతున్న సమ్మె విషయంలోనూ వ్యూహం లేనట్లుగానే కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వంలోనే భాగమంటూనే, చర్చలకు రావాలంటూనే, మరోవైపు హెచ్చరికలు చేస్తుండటంతో ఈ పోరు మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/uSOiUyq
https://ift.tt/QkKTRz4UJ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment