Thursday, 3 February 2022

ఛలో విజయవాడ సక్సెస్-ఆత్మరక్షణలో జగన్ సర్కార్-ఎల్లుండి సమ్మెను అడ్డుకునేదెలా?

ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ పోరులో భాగంగా చేపట్టిన ఛలో విజయవాడ అంచనాలకు మించి విజయవంతం కావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మొదట్లో ఆంక్షలు పెట్టి ఆ తర్వాత పరిస్ధితిని గమినించి ఉద్యోగుల్ని విజయవాడలోకి వదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎల్లండి నుంచి ఉద్యోగులు ప్రారంభించబోతున్న సమ్మె విషయంలోనూ వ్యూహం లేనట్లుగానే కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వంలోనే భాగమంటూనే, చర్చలకు రావాలంటూనే, మరోవైపు హెచ్చరికలు చేస్తుండటంతో ఈ పోరు మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/uSOiUyq
https://ift.tt/QkKTRz4UJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour