Sunday, 27 February 2022

సీఎం, స్పీకర్ భవితవ్యం తేలేది ఈ రేసులోనే: తొలిదశ పోలింగ్ ప్రారంభం

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. తొలివిడతలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 173 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, అసెంబ్లీ స్పీకర్ వై ఖేమ్‌చంద్ సింగ్, ఉప ముఖ్యమంత్రి యుమ్మన్ జోయ్ కుమార్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LPlN082
https://ift.tt/40wLbrD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour