Wednesday, 9 February 2022

సీఎం జగన్ వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ - మంత్రులే రెచ్చగొట్టారు : నరసింహ దర్శన యాత్రకు నిర్ణయం..!!

ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ డిమాండ్లు..సమ్మె పిలుపు ..ప్రభుత్వంతో చర్చల పైన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా సమ్మె ఎవరు కోరుకుంటున్నారంటూ...చంద్రబాబు దత్త పుత్రుడు అని పవన్ ను పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీని పైన స్పందించిన పవన్.. తాను దత్తపుత్రుడిని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు తన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kMl4p23
https://ift.tt/9Nrius1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour