Friday, 18 February 2022

\"కోటి\" భక్త జన సందోహం - నేటితో మేడారం జాతర ముగింపు : గవర్నర్ రాక..!!

ఎటు చూసిన జనం. అన్ని వైపులా జన ప్రభంజనం. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు కోటి మంది భక్తులు తరలి వచ్చినట్లుగా అంచనా. సాధారణ భక్తులు మొదలు మంత్రులు..పలువురు ప్రముఖులు అమ్మల దర్శనం కోసం చేరుకున్నారు. నేటితో మేడారం జాతర ముగియనుంది. ఈ సాయంత్రం 6 గంటలకు వడ్డెలు గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క-సారలమ్మ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XUdjw2K
https://ift.tt/b0mGdeN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour