ఎటు చూసిన జనం. అన్ని వైపులా జన ప్రభంజనం. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు కోటి మంది భక్తులు తరలి వచ్చినట్లుగా అంచనా. సాధారణ భక్తులు మొదలు మంత్రులు..పలువురు ప్రముఖులు అమ్మల దర్శనం కోసం చేరుకున్నారు. నేటితో మేడారం జాతర ముగియనుంది. ఈ సాయంత్రం 6 గంటలకు వడ్డెలు గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క-సారలమ్మ,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XUdjw2K
https://ift.tt/b0mGdeN
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment