Friday, 18 February 2022

మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీకి దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్

ముంబై: మాఫియా డాన్, అతని సహాయకులపై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం థానే జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంది. ED మూలాలను ఉటంకిస్తూ ANI తెలిపిన వివరాల ప్రకారం.. కస్కర్‌ను ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రత్యేక కోర్టులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kpCfJFh
https://ift.tt/b0mGdeN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour