Sunday, 6 February 2022

కర్ణాటకలో హిజాబ్‌పై ముదురుతున్న వివాదం, కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి చేసిన ప్రభుత్వం

కర్ణాటకలో ఒకవైపు హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా వివాదం ముదురుతోంది. మరోవైపు, కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలిచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మరో రెండు రోజుల్లో కర్ణాటక హైకోర్టులో ఈ అంశంపై విచారణ తిరిగి ప్రారంభం కానుంది. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల కర్ణాటకలోని కొన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/p0yrJz2
https://ift.tt/j7VEguz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour