Saturday, 12 February 2022

న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు - ఇద్దరు న్యాయవాదుల సహా ముగ్గురి అరెస్ట్‌..!!

న్యాయమూర్తులపైన అనుచిత వ్యాఖ్యలు..పోస్టుల కేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ పలువురిని అరెస్ట్ చేసింది. దీనికి మూలాల పైన ఆరా తీస్తోంది. ఇదే సమయంలో తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసి..కోర్టులో హాజరు పర్చింది. అందులో ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు. చంద్రశేఖర్, గోపాలకృష్ణతో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dvmZt6b
https://ift.tt/7vxO08M

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour