Wednesday, 16 February 2022

నేడే కీలక భేటీ - \"హోదా\" అంశం తొలిగించినా : హోం శాఖతో వీటి పైనే ప్రధాన చర్చ..!!

కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో కీలక భేటీ నేడు జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలపై ఏర్పాటైన ఉపసంఘం మొదటి సమావేశం కావటంతో రెండు రాష్ట్రాల్లోనూ దీని పైన ఆసక్తి నెలకొని ఉంది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్న, అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమావేశంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kK2uAEX
https://ift.tt/Ujxtz3f

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour