Monday, 21 February 2022

ఘోరం: టీనేజ్ అమ్మాయిపై గ్యాంప్‌రేప్, హత్య, గోనెసంచిలో కుక్కి పడేశారు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది రోజుల క్రితం కనిపించకుండా పోయిన 14 ఏళ్ల అమ్మాయి శవమై తేలింది. పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మైనర్ మృతదేహాన్ని ఔటర్ ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధిత యువతిపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక, బాలిక శవాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bAgLIGW
https://ift.tt/CuxWqsp

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour