కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బాగల్కు రక్షణ పెంచారు. నిన్న ఆయనకు యూపీలో ఛేదు అనుభవం ఎదురయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్పీ గుండాలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు. ఉమాకాంత్ యాదవ్,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OyG2jbg
https://ift.tt/Ujxtz3f
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment