ఎట్టకేలకు ఏపీలో ఉద్యోగుల సమ్మె నిలిచింది. ప్రభుత్వం ఉద్యోగ సంఘ నేతలను ఒప్పించింది. అటు ప్రభుత్వం.. ఇటు ఉద్యోగ సంఘాలు కొంత దిగివచ్చాయి. సుదీర్ఘ చర్చల్లో పరిష్కారం దిశగా రెండు వైపులా ప్రయత్నాలు జరిగాయి. ఫలితంగా ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరిమిస్తున్నట్లుగా ప్రకటించారు. మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో తమ ఆందోళన విరమిస్తున్నట్లుగా వెల్లడించారు. అక్కడే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XGQH6xo
https://ift.tt/qvUxJhb
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment