Tuesday, 1 February 2022

ఉద్యోగ సంఘాలకు షాక్ : చలో విజయవాడకు నో పర్మీషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చాయి. లక్షలాది మంది ఉద్యోగులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాయి. అయితే ఉద్యోగ సంఘాలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. కరోనా అంక్షల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు చేట్టిన ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YHcZk8tK0
https://ift.tt/drIfEhbJy

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour