ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చాయి. లక్షలాది మంది ఉద్యోగులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాయి. అయితే ఉద్యోగ సంఘాలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. కరోనా అంక్షల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు చేట్టిన ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YHcZk8tK0
https://ift.tt/drIfEhbJy
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment