Sunday, 27 February 2022

కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ 8 గంటలపాటు సుదీర్ఘ భేటీ: జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చ

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రవేశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల కోసం పనిచేసి ఎన్నికల్లో వారి గెలుపు కోసం కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ భేటీ కావడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/cR7iDT1
https://ift.tt/40wLbrD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour