Tuesday, 22 February 2022

5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే పెట్రో భారం.. రూ.6 నుంచి రూ.8 వరకు పెరిగే ఛాన్స్

దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. అందుకే పెట్రో ధరల్లో మార్పులు ఉండటం లేదు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరుగుతుంది. ఇటు రష్యా.. ఉక్రెయిన్ ఇష్యూ కూడా ఉంది. అయినప్పటికీ పెట్రో ధరలు స్థిరంగా ఉంటున్నాయి. మిగతా దేశాలు ధరలు పెంచుకుంటూ వస్తున్నాయి. కానీ భారత దేశంలో మాత్రం 3 నెలల నుంచి పెట్రోల్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jwYp2vJ
https://ift.tt/dpFKZGa

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour