Saturday, 12 February 2022

భారీగా తగ్గిన కరోనా తీవ్రత - 44,877 కేసులు నమోదు: పాజిటివిటీ రేటు 3.17 శాతం..!!

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత గణనీయంగా తగ్గింది. గత నెల మూడు లక్షలకు పైగా నమోదు అవుతూ వచ్చిన కేసులు..ఇప్పుడు 50 వేలకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 44,877 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. కొవిడ్​ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,17,591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GeFa3Pr
https://ift.tt/7vxO08M

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour