దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత గణనీయంగా తగ్గింది. గత నెల మూడు లక్షలకు పైగా నమోదు అవుతూ వచ్చిన కేసులు..ఇప్పుడు 50 వేలకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 44,877 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. కొవిడ్ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,17,591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GeFa3Pr
https://ift.tt/7vxO08M
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment