Friday, 11 February 2022

అఫిడవిట్‌లో 43.46 కోట్ల ఆస్తులు దాచేసిన మహారాష్ట్ర మంత్రికి రెండేళ్ల జైలు శిక్ష

న్యూఢిల్లీ: 2014లో తన ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచినందుకు రాష్ట్ర మంత్రి బచ్చు కడుకు మహారాష్ట్ర కోర్టు శుక్రవారం రెండు నెలల జైలు శిక్ష విధించింది.ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన మంత్రి బచ్చు , ఈ ఉత్తర్వు తర్వాత బెయిల్ పొందారని పిటిఐ నివేదించింది. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు పాఠశాల విద్యాశాఖ మంత్రి బచ్చు కడును దోషిగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sX6973L
https://ift.tt/t4nY2pl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour