Thursday, 24 February 2022

ఉక్రెయిన్‌లో సుమారు 16వేల మంది భారతీయులు, రోడ్డు మార్గం ద్వారానే తరలింపు!

న్యూఢిల్లీ/కైవ్: ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దళాలు దాడులతో విరుచుకుపడుతున్న క్రమంలో ఆ దేశంలోని భారతీయులు, మనదేశంలోని వారి కుటుంబంసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను ఎలాగైన ఇక్కడ్నుంచి స్వదేశానికి తీసుకెళ్లాలంటూ భారతీయ కుటుంబాలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. ఇప్పటికే వేలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వం.. ఉక్రెయిన్ గగనతలంలో నిషేధం విధించడంతో భారత విమానాలు ఆగిపోయాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ocEQ40l
https://ift.tt/fCO4Fn8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour