న్యూఢిల్లీ/కైవ్: ఉక్రెయిన్పై రష్యా వైమానిక దళాలు దాడులతో విరుచుకుపడుతున్న క్రమంలో ఆ దేశంలోని భారతీయులు, మనదేశంలోని వారి కుటుంబంసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను ఎలాగైన ఇక్కడ్నుంచి స్వదేశానికి తీసుకెళ్లాలంటూ భారతీయ కుటుంబాలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. ఇప్పటికే వేలాది మందిని స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వం.. ఉక్రెయిన్ గగనతలంలో నిషేధం విధించడంతో భారత విమానాలు ఆగిపోయాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ocEQ40l
https://ift.tt/fCO4Fn8
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment