Monday, 7 February 2022

ఫిబ్రవరి 14న ఆ రాష్ట్రంలో హాలిడే: ప్రభుత్వం ప్రకటన

లక్నో: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎల్లుండి తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. ఉత్తర ప్రదేశ్‌లో మాత్రమే తొలి విడత పోలింగ్ ఉంటుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ckGZ2T9
https://ift.tt/eqvU6HI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour