భారతదేశంలో ఐదు రాష్ట్రాలకు కీలకంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో వాతావరణం వేడెక్కింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల ప్రారంభంలో కోవిడ్ 19 ప్రోటోకాల్ లను పాటించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలలో ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GYifiu
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment