Monday, 24 January 2022

Punjab elections: ఆప్ సీఎంఅభ్యర్థి భగవంత్ మాన్ ఎన్నికలప్రచారంలో కోవిడ్ రూల్స్ ఉల్లంఘన; ఈసీ నోటీసులు

భారతదేశంలో ఐదు రాష్ట్రాలకు కీలకంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో వాతావరణం వేడెక్కింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల ప్రారంభంలో కోవిడ్ 19 ప్రోటోకాల్ లను పాటించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలలో ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GYifiu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour