Sunday, 2 January 2022

మతమార్పిడి చేస్తున్నారంటూ ఓ కుటుంబంపై దాడి: మహిళకు గాయాలు, ఏడుగురిపై కేసు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో స్థానిక హిందువులను మతమార్పిడికి పాల్పడుతున్నారనే నెపంతో ఓ కుటుంబంపై పలువురు దాడి చేశారు. ఈ ఘటన డిసెంబర్ 29న బెల్గాం జిల్లా ముదలగి ప్రాంతంలో జరిగింది. పాస్టర్ అక్షయ్‌కుమార్ కరగన్వి తన నివాసంలో ప్రార్థనలు చేస్తుండగా, రైట్‌వింగ్ సభ్యులు అతని ఇంటిపై దాడి చేసి ప్రార్థన సెషన్‌ను ఆపాలని డిమాండ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qHGNWf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour