Wednesday, 5 January 2022

కుప్పంలో చంద్రబాబు ఎంట్రీ..పెద్దిరెడ్డి అలర్ట్-కంచుకోటల్లో నయా రాజకీయం

టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పం. కానీ, ఇప్పుడు కుప్పం కోటపైన వైసీపీ గురి పెట్టింది. తాజాగా జరిగిన పంచాయితీ - మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు జలక్ ఇచ్చింది. దీంతో.. చంద్రబాబు సైతం అలర్ట్ అయ్యారు. కుప్పంలో వైసీపీ ఏ స్థాయిలో ఫోకస్ చేసిందీ స్వయంగా..ఆయనే పార్టీ నేతలకు వివరించారు. దీంతో.. కుప్పం ఇప్పుడు చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32RL4ys
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour