Sunday, 9 January 2022

యూపీ పోరు క్లియర్--యోగీ వర్సెస్ అఖిలేష్- మాయా మౌనం-కాంగ్రెస్ కు లాభం

యూపీ అసెంబ్లీ ఎన్నికల పోరుపై క్లారిటీ వచ్చేసింది. గతంలో ఎన్నోసార్లు బహుముఖ పోరు జరిగిన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో ఈసారి మాత్రం ద్విముఖ పోరు తప్పేలా లేదు. అదీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూ కావడం ఇక్కడ విశేషం. ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీపై ప్రజా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31K0QLk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour