Tuesday, 4 January 2022

ఒమిక్రాన్ అలర్ట్: ఇంటర్నేషనల్ ప్యాసెంజర్స్ కోవిడ్ టెస్ట్ మస్ట్.. ఎక్కడ అంటే

ఒమిక్రాన్ కేసుల వేళ మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్ మ్యాండెటరీ చేసింది. ఒకవేళ పాజిటివ్ వస్తే.. వెంటనే ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాష్టద్రంలో 18,466 కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eNW95R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour