Sunday, 23 January 2022

రగిలిన గల్ఫ్ దేశాలు: సౌదీ అరేబియా, యుఏఈపై క్షిపణి దాడులు: తీవ్ర ఉద్రిక్తత

అబుధాబి: గల్ఫ్ దేశాల్లో మరోసారి అనిశ్చిత పరిస్థితి నెలకొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యెమెన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరాన్ మద్దతు ఇస్తోన్నట్లుగా అనుమానిస్తోన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎమిరేట్స్‌పై బాంబు దాడికి పాల్పడ్డారు. డ్రోన్లతో వరుసగా బాంబులను సంధించారు. రాజధాని అబుధాబిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారు. అదే సమయంలో సౌదీ అరేబియాపైనా శక్తిమంతమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fUbVgh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour