Tuesday, 25 January 2022

డ్రోన్లతో దాడులు: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం: అణువణువూ..!

న్యూఢిల్లీ: దేశ 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు న్యూఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తుకుండా డేగకన్ను వేశారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన ప్రాంతాల్లో పోలీసుల గస్తీని పెంచారు. అనేక మార్గాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fZDRza
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour