Saturday, 8 January 2022

విద్వేష వ్యాఖ్యలు, మైనార్టీలపై దాడులు-ప్రధాని మోడీ మౌనంపై రెండు ఐఐఎంల విద్యార్ధుల లేఖ

భారత్ లో నానాటికీ పెరుగుతున్న విద్వేష వ్యాఖ్యలు, మైనార్టీ వర్గాలపై దాడులపై ప్రధాని మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తూ బెంగళూరు, అహ్మదాబాద్ ఐఐఎంల విద్యార్ధులు, ఫ్యాకల్టీ లేఖలు రాయడం చర్చనీయాంశమవుతోంది. దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బాధ్యతాయుత స్ధానంలో ఉన్న ప్రధాని మౌనంగా ఉండిపోవడాన్ని వారు తప్పుబట్టారు. బెంగళూరు, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన విద్యార్థులు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HLGJeZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour