Monday, 10 January 2022

రోడ్లపైకి సచివాలయ ఉద్యోగులు-సర్కార్ హెచ్చరికలు-జగన్ జోక్యం తప్పదా ?

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వ్యవహారం ముదురుతోంది. ఈ ఏడాది జూలైలో వారికి పెండింగ్ ఉన్న ప్రొబేషన్ ఇస్తామంటూ సీఎం జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో వారు విధులు బహిష్కరించి నిరసనలకు దిగుతున్నారు. అధికారులకు ప్రొబేషన్ ఇవ్వాలంటూ విజ్ఞాపనలు ఇస్తున్నారు. అయితే నిన్న వారి ప్రతినిధులతో చర్చించిన అధికారులు..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GgQ9Pm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour