Saturday, 15 January 2022

మత విధ్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగం: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అరెస్టుల పర్వం

డెహ్రాడూన్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న వేళ.. అరెస్టులు, పాత కేసుల తవ్వకాల పర్వం తెరమీదికి వచ్చింది. బీజేపీకి రాజీనామా చేసి, సమాజ్‌వాది పార్టీలో చేరిన ఉత్తర ప్రదేశ్‌ మాజీ మంత్రిపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఏడు సంవత్సరాల కిందటి కేసు తిరగదోడింది. అదే సమయంలో- ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన ధర్మసంసద్‌లో మత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nufkqk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour