ఏపీలో వైసీపీ టార్గెట్ రాజకీయాలు వేగవంతం అవుతున్నాయి. ప్రధానంగా వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ పైన ప్రతిపక్ష పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. అందు కోసం కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఇప్పుడు ఆయుధంగా మారుతోంది. ఇతర ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే...మరి కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JzUFgaYid
https://ift.tt/Mhf8FyP6J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment