Monday, 17 January 2022

భావప్రకటన రాజద్రోహమా ? సీఐడీ కేసు కొట్టేయండి-హైకోర్టులో రఘురామ పిటిషన్

ఏపీలోవైసీపీ ప్రభుత్వానికీ, ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య సాగుతున్న పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. గతంలో ఏపీ సీఐడీ తన వ్యాఖ్యలపై సుమోటోగా దాఖలు చేసిన రాజద్రోహం అభియోగాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న రఘురామరాజు.. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి సాధించుకున్న రెబెల్ ఎంపీ..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FCIj1n
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour