Sunday, 16 January 2022

ఏపీలో ఇక నైట్ కర్ఫ్యూ: ఆ రెండు జిల్లాల్లో వెయ్యికి పైగా కోవిడ్ కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య వేళల్లో ఉంటోంది. సంక్రాంతి పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు కూడా విధించకపోవడం వల్ల కోవిడ్ పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం ఇదివరకే రాత్రిపూట కర్ఫ్యూనువిధించినప్పటికీ.. దాన్ని తాత్కాలికంగా వాయిదా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3twnEcK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour