Sunday, 9 January 2022

పీఆర్సీపై బెడిసికొట్టిన జగన్ సర్కార్ ప్లాన్- నేతలు ఒప్పుకున్నా ఉద్యోగులు రివర్స్-కిం కర్తవ్యం?

ఏపీలో ఉద్యోగులు మళ్లీ పోరు బాట పట్టబోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై వారు సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. అన్నింటికీ మించి రాష్ట్రంలో తొలిసారిగా ఐఆర్ కంటే తక్కువ శాతం ప్రకటించిన పీఆర్సీ ఫిట్ మెంట్ పై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు.. అందుకు అంగీకరించిన ఉద్యోగ సంఘాల నేతలపై మండిపడుతున్నారు దీంతో వీరిని కూల్ చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్ గా మారుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zIV3SU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour