ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఎదుర్కొన్న అతిపెద్ద విమర్శ రాబడి లేని రాష్ట్రానికి ఇంత ఖర్చెందుకు, ఇన్ని అప్పులెందుకు. దీనికి సమాధానం రెండున్నరేళ్ల తర్వాత లభిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఏపీ ఆదాయం భారీగా పెరిగింది. వృద్ధి రేటు మెరుగుపడింది. అప్పులు పెరుగుతున్నా ఆదాయం కూడా అంతకుమించి పెరుగుతోందని నిర్ధారణ అయింది. దీంతో ఈ రెండున్నరేళ్లలో ఎదుర్కొన్న విమర్శలకు ప్రభుత్వం దీటుగా బదులిచ్చినట్లయింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3I5dT9B
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment