Friday, 14 January 2022

జగన్ సర్కార్ కు భారీ ఊరట-రికార్డు స్ధాయి రాబడి-ఐదేళ్లలో టాప్-వృద్ధిలోనూ అదరగొట్టిన వైనం

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఎదుర్కొన్న అతిపెద్ద విమర్శ రాబడి లేని రాష్ట్రానికి ఇంత ఖర్చెందుకు, ఇన్ని అప్పులెందుకు. దీనికి సమాధానం రెండున్నరేళ్ల తర్వాత లభిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఏపీ ఆదాయం భారీగా పెరిగింది. వృద్ధి రేటు మెరుగుపడింది. అప్పులు పెరుగుతున్నా ఆదాయం కూడా అంతకుమించి పెరుగుతోందని నిర్ధారణ అయింది. దీంతో ఈ రెండున్నరేళ్లలో ఎదుర్కొన్న విమర్శలకు ప్రభుత్వం దీటుగా బదులిచ్చినట్లయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3I5dT9B
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour