Sunday, 9 January 2022

మంత్రి పదవులపై బొత్స తేల్చేసారు- మూడు రాజధానుల బిల్లు తెస్తున్నాం : ఏపీలో షర్మిల పార్టీ పైనా :..!!

ఏపీ సీనియర్ మంత్రి బొత్సా మంత్రివర్గ విస్తరణ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కొంత కాలంగా కేబినెట్ లో అందరినీ తప్పిస్తారని..కొత్తవారితో భర్తీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. దీనికి కొనసాగింపుగా త్వరలో నే కేబినెట్ విస్తరణ అంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది. సీనియర్లను పార్టీ సేవలకు వినియోగిస్తారని పార్టీలో జరుగుతున్న ప్రచారం. దీని పైన స్పందించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34BElJy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour