Friday, 7 January 2022

మైనింగ్ మాఫియాపై టీడీపీ సమరశంఖం: జగన్ సర్కార్ టార్గెట్; మైనింగ్ ప్రాంతాల్లో టీడీపీ బృందాల పరిశీలన

ఏపీలో మైనింగ్ మాఫియాపై టీడీపీ సమరశంఖం పూరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతుందని, అధికార వైసీపీ కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలుగుదేశం పార్టీ గత కొంత కాలంగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F6u6JP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour