Saturday, 29 January 2022

జగన్ సర్కార్ సీరియస్ - కలెక్టర్లకు ఆదేశాలు : ఆ విషయంలో తగ్గేదే లేదు..!!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె దిశగా అడుగులు వేస్తున్న వేళ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రివర్స్ పీఆర్సీ అంటూ ప్రచారం చేస్తున్న వేళ...జీతం తగ్గలేదని ఆధారాలతో నిరూపించేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందు కోసం కొత్తగా నిర్ణయించిన పీఆర్సీ మేరకు జనవరి జీతాలు చెల్లించాలని ఆదేశించింది. ఉద్యోగ సంఘాలు ఈ నెలకు పాత వేతనాలు ఇవ్వాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JElyPQoSY
https://bit.ly/3GblJNq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour