Tuesday, 4 January 2022

ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష- ఇంటి వద్దకే మందులు : రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం..!!

కరోనా కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వేగం పెంచేందుకు కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తోంది. దీని కోసం కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానం ఉన్న వారు ఆస్పత్రులు.... పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mZ9cWJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour