Monday, 3 January 2022

జగన్ సర్కార్ తో తాడోపేడో-సిద్ధమైన ఉద్యోగులు-భవిష్యత్ కార్యాచరణ ఖరారుకు కీలక భేటీ

ఏపీలో ఉద్యోగ సంఘాలు మరోసారి పోరు బాట పట్టనున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా పీఆర్సీ వ్యవహారం ఇంకా తేలకపోవడం, ఇతర కీలక సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాని నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ సమావేశమవుతున్నాయి. ఉద్యోగ సంఘాల స్ట్రగుల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FR1DbY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour